Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంఘటన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. టీవీ9తో కిషన్ రెడ్డి
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా..
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రరాజధానిలోని రైల్వే స్టేషన్లో ఇంత మంది గుమిగూడి విధ్వంసం సృష్టించడం దారుణం దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాలన్నారు. సమస్యలకు విధ్వంసం పరిష్కారమైతే ప్రపంచమే ఉండదని మంత్రి అన్నారు. ఈ సంఘటనపై కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
Published on: Jun 17, 2022 07:36 PM
వైరల్ వీడియోలు
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
