Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంఘటన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. టీవీ9తో కిషన్ రెడ్డి
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా..
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రరాజధానిలోని రైల్వే స్టేషన్లో ఇంత మంది గుమిగూడి విధ్వంసం సృష్టించడం దారుణం దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాలన్నారు. సమస్యలకు విధ్వంసం పరిష్కారమైతే ప్రపంచమే ఉండదని మంత్రి అన్నారు. ఈ సంఘటనపై కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
Published on: Jun 17, 2022 07:36 PM
Follow Us
వైరల్ వీడియోలు
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
