Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంఘటన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. టీవీ9తో కిషన్ రెడ్డి
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా..
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రరాజధానిలోని రైల్వే స్టేషన్లో ఇంత మంది గుమిగూడి విధ్వంసం సృష్టించడం దారుణం దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాలన్నారు. సమస్యలకు విధ్వంసం పరిష్కారమైతే ప్రపంచమే ఉండదని మంత్రి అన్నారు. ఈ సంఘటనపై కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
Published on: Jun 17, 2022 07:36 PM
Follow Us
వైరల్ వీడియోలు
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
శ్రీచరణ్,రాధ బంధంలో ఏంటా ట్రాకర్.. షాకింగ్ నిజాలు
అమెరికన్ల కంటే భారతీయులకే జీతాలు ఎక్కువా?
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
