Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంఘటన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. టీవీ9తో కిషన్ రెడ్డి
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా..
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రరాజధానిలోని రైల్వే స్టేషన్లో ఇంత మంది గుమిగూడి విధ్వంసం సృష్టించడం దారుణం దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాలన్నారు. సమస్యలకు విధ్వంసం పరిష్కారమైతే ప్రపంచమే ఉండదని మంత్రి అన్నారు. ఈ సంఘటనపై కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
Published on: Jun 17, 2022 07:36 PM
Follow Us
వైరల్ వీడియోలు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
