జగిత్యాలలో బ్యాలెట్ పేపర్ ను నమిలి ఉమ్మేసిన ఓటర్.. ఎందుకో తెలుసా
తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో రెండు వింత సంఘటనలు చోటుచేసుకున్నాయి. జగిత్యాలలో మద్యం మత్తులో ఒక ఓటరు బ్యాలెట్ పేపర్ను నమిలి మింగేయగా, రంగారెడ్డిలో మరో ఓటరు పొరపాటున ఓటు వేశానని బ్యాలెట్ను చింపేశాడు. ఇద్దరు ఓటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో జగిత్యాల, రంగారెడ్డి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలలో చోటుచేసుకున్న రెండు అసాధారణ సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాల జిల్లాలోని వెంకటాపూర్ గ్రామంలో ఒక ఓటరు చేసిన పని అధికారులను ఆశ్చర్యపరిచింది. వెంకట్ అనే ఓటరు పోలింగ్ బూత్లో బ్యాలెట్ పేపర్ను నమిలి మింగేయడం సంచలనం సృష్టించింది. ప్రాథమిక విచారణలో వెంకట్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో కొంత సమయం గందరగోళం నెలకొంది. పోలీసులు తక్షణమే స్పందించి, వెంకట్ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురు
దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇలా అయితే కష్టమే
Stephen Review: మరీ ఎక్కువ హైప్ ఇస్తున్నారు.. స్టీఫెన్ రివ్యూ
రూ. లక్ష క్యాష్ బ్యాగ్ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

