విలాసవంతమైన గెస్ట్హౌస్లో ఏం జరుగుతోంది?.. MLA కేతిరెడ్డిని ప్రశ్నించిన పరిటాల శ్రీరామ్
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు పరిటాల శ్రీరామ్. 25 ఎకరాలు కొన్నా అంటున్న ఎమ్మెల్యే విలాసవంతమైన గెస్ట్హౌస్లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేశారు. 25 ఎకరాలు రైతుల దగ్గరి నుంచి కొన్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి.. అక్కడ నిర్మించిన విలాసవంతమైన గెస్ట్హౌస్లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. పది ఎకరాలతో మొదలై ఇప్పుడు 100 నుంచి 150 ఎకరాల భూములు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కాదు.. పెద్దగా వ్యాపారం లేదు… ఏ పనీ లేదు అలాంటి వ్యక్తి వందల ఎకరాలు, ఆస్తులు సంపాదించారన్నారు. మరదలు, తమ్ముడి పేరుతో ఆస్తులు కూడబెట్టారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.
Published on: Apr 04, 2023 04:56 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

