విలాసవంతమైన గెస్ట్హౌస్లో ఏం జరుగుతోంది?.. MLA కేతిరెడ్డిని ప్రశ్నించిన పరిటాల శ్రీరామ్
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు పరిటాల శ్రీరామ్. 25 ఎకరాలు కొన్నా అంటున్న ఎమ్మెల్యే విలాసవంతమైన గెస్ట్హౌస్లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేశారు. 25 ఎకరాలు రైతుల దగ్గరి నుంచి కొన్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి.. అక్కడ నిర్మించిన విలాసవంతమైన గెస్ట్హౌస్లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. పది ఎకరాలతో మొదలై ఇప్పుడు 100 నుంచి 150 ఎకరాల భూములు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కాదు.. పెద్దగా వ్యాపారం లేదు… ఏ పనీ లేదు అలాంటి వ్యక్తి వందల ఎకరాలు, ఆస్తులు సంపాదించారన్నారు. మరదలు, తమ్ముడి పేరుతో ఆస్తులు కూడబెట్టారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.
Published on: Apr 04, 2023 04:56 PM
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

