ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. జెండా ఆవిష్కరించిన గవర్నర్!
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి పల్లెలోని పాఠశాలలు, ఆఫీసులన్నీ త్రివర్ణపతాకాలతో కలగా మెరిసిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఏపీలో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్ర ప్రదేశ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 76వ రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు రావడం జరిగింది. ఈయనతో పాటు సహా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు.
Published on: Jan 26, 2025 09:23 AM
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
Latest Videos
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
