AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పూర్తిగా దగ్ధమైన టీడీపీ ఆఫీసు.. కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు..

Watch Video: పూర్తిగా దగ్ధమైన టీడీపీ ఆఫీసు.. కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు..

Srikar T
|

Updated on: Apr 22, 2024 | 9:13 AM

Share

పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయం కాలి బూడిదైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నాయకుల్లో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. ఇదే క్రమంలో బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నిగుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.