AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi in Telangana Politics: తగ్గేదేలే..! దక్షిణాది రాష్ట్రాలలో కీలకంగా మారిన మోడీ పర్యటన..వీడియో.

PM Modi in Telangana Politics: తగ్గేదేలే..! దక్షిణాది రాష్ట్రాలలో కీలకంగా మారిన మోడీ పర్యటన..వీడియో.

Anil kumar poka
|

Updated on: Nov 12, 2022 | 7:04 PM

Share

రామగుండ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర కీలక ప్రకటన చేశారు. సింగరేణి గణులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారని, బొగ్గు గనులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఫైర్ అయ్యారు.


సభలో తెలుగులో స్పీచ్ ప్రారంభించారు ప్రధాని మోదీ. సభకు వచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క రోజే రూ. 10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రైల్వేలు, రోడ్ల ప్రాజెక్టు విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. గత రెండున్నరేళ్లుగా ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉందని, కరోనాతో పాటు యుద్ధాల కారణంగా సంక్షోభాలు వచ్చాయన్నారు. ఈ కష్ట కాలంలోనూ దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పుకొచ్చారు. గత 8 ఏళ్లుగా అందించిన సుపరిపాలనే దీనికి కారణం అన్నారు. అన్ని రంగాల్లోనూ చాలా సంస్కరణలు తీసుకొచ్చామన్న ప్రధాని మోదీ.. 24/7 అభివృద్ధి కోసమే తపిస్తున్నామని చెప్పారు. రామగుండంలోని ఎరువుల పరిశ్రమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 12, 2022 07:04 PM