PM Modi in Telangana Politics: తగ్గేదేలే..! దక్షిణాది రాష్ట్రాలలో కీలకంగా మారిన మోడీ పర్యటన..వీడియో.
రామగుండ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర కీలక ప్రకటన చేశారు. సింగరేణి గణులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారని, బొగ్గు గనులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఫైర్ అయ్యారు.
సభలో తెలుగులో స్పీచ్ ప్రారంభించారు ప్రధాని మోదీ. సభకు వచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క రోజే రూ. 10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రైల్వేలు, రోడ్ల ప్రాజెక్టు విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. గత రెండున్నరేళ్లుగా ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉందని, కరోనాతో పాటు యుద్ధాల కారణంగా సంక్షోభాలు వచ్చాయన్నారు. ఈ కష్ట కాలంలోనూ దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పుకొచ్చారు. గత 8 ఏళ్లుగా అందించిన సుపరిపాలనే దీనికి కారణం అన్నారు. అన్ని రంగాల్లోనూ చాలా సంస్కరణలు తీసుకొచ్చామన్న ప్రధాని మోదీ.. 24/7 అభివృద్ధి కోసమే తపిస్తున్నామని చెప్పారు. రామగుండంలోని ఎరువుల పరిశ్రమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

