News Watch Live: డయాఫ్రం వాల్ కథ ఏంటి..! దేవినేని ఉమపై కేసు తప్పదా..? వీక్షించండి న్యూస్ వాచ్..

పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు..! ఏపీ పాలిటిక్స్‌ను శాసించే ఓ బలమైన ఆయుధం. అందుకే పోలవరం చుట్టూ ఎప్పుడూ గరంగరం రాజకీయం నడుస్తూనే ఉంటుంది.

News Watch Live: డయాఫ్రం వాల్ కథ ఏంటి..! దేవినేని ఉమపై కేసు తప్పదా..? వీక్షించండి న్యూస్ వాచ్..

|

Updated on: Mar 06, 2023 | 8:38 AM

పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు..! ఏపీ పాలిటిక్స్‌ను శాసించే ఓ బలమైన ఆయుధం. అందుకే పోలవరం చుట్టూ ఎప్పుడూ గరంగరం రాజకీయం నడుస్తూనే ఉంటుంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌ వాల్ వరదలకు దెబ్బతిన్నది అన్నది నిజం. అయితే దాన్ని పూర్తిగా తొలిగించి కొత్తది నిర్మించాలా.. లేక మరమ్మతులు చేస్తే సరిపోతుందా అనే ఓ సందేహం ఉండేది. చాలా అధ్యయనాలు.. అనేక నివేదికల తర్వాత మొత్తానికి రిపైర్లు చేసి ముందుకెళ్లొచ్చన్న క్లారిటీకి వచ్చారు.! మంత్రి అంబటి రాంబాబు కూడా ప్రాజెక్టును పరిశీలించారు. వరదలతో డయాఫ్రమ్‌ వాల్‌ నాలుగు చోట్ల దెబ్బతింది. ఆ గుంతలు పూడ్చాలి. మరమ్మతుల కోసం 2 వేల కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు.. అలాగే 45 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం. పోలవరం విషయంలో ఇప్పటికే నిధుల సమస్య ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Follow us
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు