Watch Video: కర్నూలు వైసీపీ విభేదాలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్.. పార్టీని సీఎం జగన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్ ఎవరికి అనేదానిపై సీఎం దగ్గర ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్.. పార్టీని సీఎం జగన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్ ఎవరికి అనేదానిపై సీఎం దగ్గర ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. టికెట్ ఎవరికి వచ్చినా సరే ఎవరు ఏమి మాట్లాడవద్దని ఎమ్మెల్యే స్వయంగా క్యాడర్కు చెప్పారని, మళ్లీ ఇప్పుడు తన వర్గంతో రాజీనామా చేయిస్తామని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం చూస్తే బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

