Watch Video: కర్నూలు వైసీపీ విభేదాలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్.. పార్టీని సీఎం జగన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్ ఎవరికి అనేదానిపై సీఎం దగ్గర ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్.. పార్టీని సీఎం జగన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్ ఎవరికి అనేదానిపై సీఎం దగ్గర ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. టికెట్ ఎవరికి వచ్చినా సరే ఎవరు ఏమి మాట్లాడవద్దని ఎమ్మెల్యే స్వయంగా క్యాడర్కు చెప్పారని, మళ్లీ ఇప్పుడు తన వర్గంతో రాజీనామా చేయిస్తామని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం చూస్తే బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వాసన చూసి క్యాన్సర్ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

