Telangana: హైదరాబాద్ను డెవలప్ చేసిందే కాంగ్రెస్- రేవంత్ రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 17న విడుదల రిలీజ్ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
హైదరాబాద్ నగరానికి మెట్రో తీసుకొచ్చింది, ఫ్లైఓవర్లు కట్టించింది,ఎయిర్పోర్టు కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి ఏం చేసిందని BRS ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 17న విడుదల రిలీజ్ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

