Telangana: హైదరాబాద్ను డెవలప్ చేసిందే కాంగ్రెస్- రేవంత్ రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 17న విడుదల రిలీజ్ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
హైదరాబాద్ నగరానికి మెట్రో తీసుకొచ్చింది, ఫ్లైఓవర్లు కట్టించింది,ఎయిర్పోర్టు కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి ఏం చేసిందని BRS ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 17న విడుదల రిలీజ్ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్జీపీటీ ‘ఓకే’ అంటేనే..

