Paddy Dharna: ఢిల్లీ లో రైతు దీక్ష.. హాజరైన కేసీఆర్.. లైవ్ వీడియో

Updated on: Apr 11, 2022 | 11:15 AM

ధాన్యం దంగల్‌..ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. దేశ రాజధాని వేదికగా సమరశంఖం పూరిస్తోంది టీఆర్‌ఎస్‌(TRS).. తెలంగాణ ఉద్యమం తర్వాత ఢిల్లీలో తొలిసారిగా ఆందోళనలు నిర్వహిస్తోంది. తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కొనాల్సిందేనని పోరుబాట పట్టింది.

Loading...
Unable to load recommendations.
Follow Us