తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఫేక్ స్పీచ్ బిల్లు తెచ్చారని విమర్శించారు.
బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రం మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆంధ్ర పెత్తందారుల పాలనను రేవంత్ రెడ్డికి అప్పగించారని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్ – ఇజ్రాయెల్ వార్లోకి కేఏ పాల్ ఎంట్రీ!
ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్
Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్
Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్కు తలనొప్పులు..
Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?
మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత
తుపాకులతో బ్యాంకుకు వచ్చారు.. 20 నిమిషాల్లో దోచేశారు
‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో
దోమల బెడద మధ్యే డ్యూటీ.. సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!
అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు
రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

