Telangana: దూకుడుగా బీజేపీ.. రామాయంపేటలో రఘునందన్ ప్రచారం
మెదక్ జిల్లా రామాయంపేటలో రఘునందన్రావు రోడ్ షో నిర్వహించారు..గల్లీగల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు హామీల వర్షం కురిపిస్తున్నారు..KCR తరహాలోనే రేవంత్ రెడ్డి పాలిస్తున్నారని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది.ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తుండగా..ఇప్పుడు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రఘునందన్రావు రోడ్ షో నిర్వహించారు..గల్లీగల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు హామీల వర్షం కురిపిస్తున్నారు..KCR తరహాలోనే రేవంత్ రెడ్డి పాలిస్తున్నారని ఆరోపించారు..ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు..మోదీతోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

