AP News: ప్రజలను పట్టించుకోని గంటాకుబుద్ధి చెప్పాలి : వైవీ సుబ్బారెడ్డి
ప్రజలను పట్టించుకోని గంటా శ్రీనివాస్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు వైవీ సుబ్బారెడ్డి.. ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఏవైనా కార్యక్రమాలు చేయడం పక్కనబెడితే.. అసలు గంటా ఎప్పుడైనా ప్రజలకు కనపడ్డారా అని ప్రశ్నించారు.
గంటా శ్రీనివాస్పై వైవీ సుబ్బారెడ్డి విమర్శలు చేశారు..2014లో భీమిలిలో గెలిచి ప్రజలను పట్టించుకోలేదంటూ ఆరోపించారు..భీమిలి నుంచి విశాఖ నార్త్ ఎందుకు వెళ్లార్న వైవీ..అక్కడ ఏం సాధించారని మళ్లీ భీమిలి వస్తున్నారంటూ ప్రశ్నించారు.. ప్రజలను పట్టించుకోని గంటా శ్రీనివాస్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు వైవీ సుబ్బారెడ్డి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 12, 2024 01:56 PM
Follow Us
వైరల్ వీడియోలు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..
రీల్ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్ నోటీసులు..

