Etela Rajender: ఆ టీఆర్ఎస్ నేతలంతా బీజేపీతో టచ్లో ఉన్నారు.. ఈటెల షాకింగ్ కామెంట్స్..
Etela Rajender: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే కాకుండా పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక, ప్రచార బాధ్యతలపై టీవీ9తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారాయన.
Published on: Aug 07, 2022 07:56 PM
Follow Us
వైరల్ వీడియోలు
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

