Patna : చెట్టుకు రాఖీ కట్టిన సీఎం.. వృక్ష దివస్గా.. వీడియో
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాఖీ పండుగ సందర్భంగా చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణాన్ని పరరిక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సంధర్భంగా చెప్పారు..
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాఖీ పండుగ సందర్భంగా చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణాన్ని పరరిక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సంధర్భంగా చెప్పారు.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2012 నుంచి రక్షాబంధన్ రోజును వృక్ష రక్షా దివస్గా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెట్టుకు రాఖీ కట్టి పర్యవరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ, అందరూ పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని చెప్పారు. 2012 నుంచి తన ప్రభుత్వం రక్షా బంధన్ను వృక్ష రక్షా దివస్గా నిర్వహిస్తోందని చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Crisis: విమానంలో ప్రసవించిన ఆఫ్గన్ మహిళ.. వీడియో
F3 Car Launch: భాగ్యనగరంలో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్.. లైవ్ వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

