Watch Video: జగన్ను ఓడించేందుకు వారంతా ఏకమయ్యారు.. కూటమి నేతలపై పోసాని ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో ఒక్క జగన్ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్, మోదీ సహా.. 17, 18 మంది లీడర్లు ఏకమయ్యారని పోసాని అన్నారు. వీరంతా ఏపీకి టైంపాస్ కోసం వచ్చి వెళ్లే వారని విమర్శించారు. జగన్ను తిట్టేందుకు తప్ప.. ప్రజల బాగుకోసం ఎవ్వరూ పనిచెయ్యరన్నారు.
ఏపీలో ఒక్క జగన్ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్, మోదీ సహా.. 17, 18 మంది లీడర్లు ఏకమయ్యారని పోసాని అన్నారు. వీరంతా ఏపీకి టైంపాస్ కోసం వచ్చి వెళ్లే వారని విమర్శించారు. జగన్ను తిట్టేందుకు తప్ప.. ప్రజల బాగుకోసం ఎవ్వరూ పనిచెయ్యరన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరూ ఏకం అయ్యారని ఎద్దేవా చేశారు. వీరు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోసాని మండిపడ్డారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా టైంలో ఈ 17మంది నాయకులు ఎక్కడికి వెళ్లారని పోసాని ప్రశ్నించారు. విపత్కర కాలంలో ప్రజలకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. కరోనా టైంలోనూ జగన్ ఏపీ ప్రజల్ని కడుపున పెట్టుకుని కాపాడుకున్నారని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు పోసాని.
Published on: May 11, 2024 11:45 AM
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

