AP Bandh: ఏపీ వ్యాప్తంగా బంద్.. ఉద్రిక్తత వాతావరణం.. లైవ్ వీడియో..
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: పులి-ఎలుగుబంటి ఒకదానికొకటి ఎదురైతే.. ఏంజరుగుతుంది..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Latest Videos
Latest News