YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్ర షురూ.. తండ్రి బాటలో తనయ లైవ్ వీడియో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేతవైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గత ఏడు ఏళ్లుగా తెలంగాణాలో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రజల సమస్యలను అర్థంచేసుకుని వాటికీ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడానికి షర్మిల పాదయాత్రను చేయనున్నారని పార్టీ నేతలు చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: టర్బన్స్ సాయంతో ఇద్దరి ప్రాణాలు కాపాడిన సిక్కులు.. వీడియో చూస్తే మీరూ మెచ్చుకుంటారు
AP Bandh: ఏపీ వ్యాప్తంగా బంద్.. ఉద్రిక్తత వాతావరణం.. లైవ్ వీడియో..
Latest Videos
Latest News