East Godavari: ఆహా.. భలే దొరికార్రా… ఏకంగా ఒక ఇంటినే తీసుకుని సెటప్ చేశారుగా
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, 8 లక్షల 40 వేల రూపాయల నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు పట్టుకున్నారు. 8 లక్షల 40 వేలు నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాపవరంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

