East Godavari: ఆహా.. భలే దొరికార్రా… ఏకంగా ఒక ఇంటినే తీసుకుని సెటప్ చేశారుగా
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, 8 లక్షల 40 వేల రూపాయల నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు పట్టుకున్నారు. 8 లక్షల 40 వేలు నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాపవరంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

