East Godavari: ఆహా.. భలే దొరికార్రా… ఏకంగా ఒక ఇంటినే తీసుకుని సెటప్ చేశారుగా
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, 8 లక్షల 40 వేల రూపాయల నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు పట్టుకున్నారు. 8 లక్షల 40 వేలు నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాపవరంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

