East Godavari: ఆహా.. భలే దొరికార్రా… ఏకంగా ఒక ఇంటినే తీసుకుని సెటప్ చేశారుగా
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, 8 లక్షల 40 వేల రూపాయల నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు పట్టుకున్నారు. 8 లక్షల 40 వేలు నగదు, ఒక బైక్, ఒక టీవీ, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాపవరంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

