నడుచుకెళ్తున్న పిల్లల్ని కారులో డ్రాప్ చేసిన మంత్రి
సాయం, సేవ చేసే గుణం ఉండాలే కాని.. అలాంటి వారికి ఇట్టే గుర్తింపు వస్తుంది. ఎప్పుడు ప్రజా ప్రతినిధిగా బిజీగా ఉండే రాష్ట్ర మంత్రి రోడ్డున పోయే చిన్నారుల చూసి చలించిపోయారు. కాలి నడకన వెళ్తున్న వారిని తన కారులో గమ్యస్థానం చేర్చారు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్లో వెళ్తున్నారు మంత్రి. అదే సమయంలో స్కూల్ ముగించుకుని కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు.
సాయం, సేవ చేసే గుణం ఉండాలే కాని.. అలాంటి వారికి ఇట్టే గుర్తింపు వస్తుంది. ఎప్పుడు ప్రజా ప్రతినిధిగా బిజీగా ఉండే రాష్ట్ర మంత్రి రోడ్డున పోయే చిన్నారుల చూసి చలించిపోయారు. కాలి నడకన వెళ్తున్న వారిని తన కారులో గమ్యస్థానం చేర్చారు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్లో వెళ్తున్నారు మంత్రి. అదే సమయంలో స్కూల్ ముగించుకుని కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి సబితా చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా అని అడిగి మరీ.. మంత్రి కారులోనే ఎక్కించుకొని తీసకెళ్లారు. కారులో చిన్నారులతో ముచ్చటిస్తూ.. చాక్లేట్లు అందించి, వారి ఇంటి వద్ద డ్రాప్ చేశారు. గొల్లురు నుండి తండా వరకు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఇద్దరు చిన్నారులను ప్రోత్సహించారు మంత్రి. అనంతరం వారి పేరెంట్స్తో మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. విమానంలో స్నాక్స్తోపాటు కూల్డ్రింక్ ఫ్రీ
పట్టపగలు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్ !!
గుండె ఆగిపోతున్నా.. 40 మంది పిల్లల ప్రాణాలను కాపాడిన డ్రైవర్
మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. ఆ తర్వాత..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

