Maha Shivratri 2023: శివోహం! వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(లైవ్)
కోయంబత్తూరులోని ఈశా ఆశ్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వేలాది
కోయంబత్తూరులోని ఈశా ఆశ్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వేలాది మంది పాల్గొని.. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. యోగి, ఈశా సంస్థాపకులు సద్గురు ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ శివరాత్రి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వేలాది మంది పాల్గొని.. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. యోగి, ఈశా సంస్థాపకులు సద్గురు ఆధ్వర్యంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలను వీక్షించండి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా
అంగన్వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే
గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకుల

