మార్కెట్లోకి మరొ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 K.M’s నుండి 130 K.M’s రైడ్.. వీడియో
క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో ప్లస్ స్కూటీని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే.. గంటకు 70 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల
క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో ప్లస్ స్కూటీని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే.. గంటకు 70 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని తెలిపింది క్రేయాన్ సంస్థ. ఈ నెలఖారులోగా రెండు కొత్త హై-స్పీడ్ మోడళ్లు మార్కెట్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర.. 64వేలరూపాయలుగా ఉంది. కొత్త స్నోప్లస్ స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్కు ఓల్డ్ వర్షన్ స్కూటర్ లుక్ను తీసుకొచ్చింది క్రేయాన్ మోటర్స్. ప్రకాశవంతమైన రంగులు, గుండ్రని హెడ్ల్యాంప్లు, రౌండ్ రియర్-వ్యూ మిర్రర్స్ని అమర్చారు. దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది 250-వాట్ BLDC మోటారుతో వస్తుంది. స్కూటర్కు ట్యూబ్లెస్ టైర్లు, డిస్క్ బ్రేక్లు కూడా ఉన్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

