వివాహిత ఆస్తి అత్తింటిదా? పుట్టింటిదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు వీడియో
వివాహిత హిందూ మహిళ వీలునామా లేకుండా భర్త, పిల్లలు లేకుండా మరణిస్తే ఆమె ఆస్తి ఎవరికి చెందుతుందనే దానిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహం తర్వాత గోత్రం, ఇంటి పేరు మారతాయి కాబట్టి ఆస్తి అత్తమామల వారసులకు చెందుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సాంస్కృతిక చట్టాలను గౌరవించాలని కోర్టు పేర్కొంది.
వివాహిత హిందూ మహిళ ఆస్తి వారసత్వంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త, పిల్లలు లేని హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి ఆమె అత్తమామల వారసులకే చెందుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పుట్టింటి వారికి ఈ ఆస్తిపై హక్కు ఉండదని కోర్టు తేల్చి చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Published on: Sep 27, 2025 08:03 AM
Follow Us
వైరల్ వీడియోలు
బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి
ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
అంతరిక్షంలో 'రమ్'వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్!
విమానం నుంచి చూస్తే 'భారత్-పాక్' సరిహద్దు ఎలా ఉందో తెలుసా?
దుర్గమ్మ భక్తులకు అలర్ట్..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత!
వడదెబ్బ ధాటికి ఒక్కరోజే 23 మంది బలి..ఏపీలో పిడుగులతో కూడిన వర్షం

