హైదరాబాద్లో కిడ్నాప్ కథ సుఖాంతం.. నిందితులను పట్టించిన CCTV దృశ్యాలు
హైదరాబాద్లో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. అఫ్జల్గంజ్లో ఫుట్ పాత్పై నుంచి 2 నెలల పాప కిడ్నాప్కు గురైయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు దర్యాప్తు జరిపారు.
హైదరాబాద్లో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. అఫ్జల్గంజ్లో ఫుట్ పాత్పై నుంచి 2 నెలల పాప కిడ్నాప్కు గురైయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఉప్పు గూడ రైల్వే స్టేషన్ వద్ద చిన్నారి ఆచూకీని కాచిగూడ రైల్వే పోలీసులు కనిపెట్టారు. ఘటన స్థలానికి చేరుకొని చిన్నారిని పోలీసులు కాపాడారు. ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండు మాసాల పాప కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
Published on: Apr 28, 2023 02:45 PM
Follow Us
వైరల్ వీడియోలు
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!
అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!
టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం
అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..

