హైదరాబాద్లో కిడ్నాప్ కథ సుఖాంతం.. నిందితులను పట్టించిన CCTV దృశ్యాలు
హైదరాబాద్లో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. అఫ్జల్గంజ్లో ఫుట్ పాత్పై నుంచి 2 నెలల పాప కిడ్నాప్కు గురైయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు దర్యాప్తు జరిపారు.
హైదరాబాద్లో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. అఫ్జల్గంజ్లో ఫుట్ పాత్పై నుంచి 2 నెలల పాప కిడ్నాప్కు గురైయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఉప్పు గూడ రైల్వే స్టేషన్ వద్ద చిన్నారి ఆచూకీని కాచిగూడ రైల్వే పోలీసులు కనిపెట్టారు. ఘటన స్థలానికి చేరుకొని చిన్నారిని పోలీసులు కాపాడారు. ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండు మాసాల పాప కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
Published on: Apr 28, 2023 02:45 PM
Follow Us
వైరల్ వీడియోలు
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

