హైదరాబాద్లో కిడ్నాప్ కథ సుఖాంతం.. నిందితులను పట్టించిన CCTV దృశ్యాలు
హైదరాబాద్లో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. అఫ్జల్గంజ్లో ఫుట్ పాత్పై నుంచి 2 నెలల పాప కిడ్నాప్కు గురైయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు దర్యాప్తు జరిపారు.
హైదరాబాద్లో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. అఫ్జల్గంజ్లో ఫుట్ పాత్పై నుంచి 2 నెలల పాప కిడ్నాప్కు గురైయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఉప్పు గూడ రైల్వే స్టేషన్ వద్ద చిన్నారి ఆచూకీని కాచిగూడ రైల్వే పోలీసులు కనిపెట్టారు. ఘటన స్థలానికి చేరుకొని చిన్నారిని పోలీసులు కాపాడారు. ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండు మాసాల పాప కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
Published on: Apr 28, 2023 02:45 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

