Andhra: భార్య కాపురానికి రావట్లేదని టవరెక్కిన భర్త.. ఆ తర్వాత సీన్ ఇదే..
కర్నూలు జిల్లా మంత్రాలయంలో భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించాడు భర్త మోహన్. కొద్ది గంటల పాటు అతడు టవర్ ఎక్కి హల్చల్ చేయగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడ్ని కిందకు దింపారు. ఎస్ఐ శివాంజల్ సహకారంతో టవర్ కిందకి దిగాడు మోహన్.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించాడు భర్త మోహన్. కొద్ది గంటల పాటు అతడు టవర్ ఎక్కి హల్చల్ చేయగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడ్ని కిందకు దింపారు. ఎస్ఐ శివాంజల్ సహకారంతో టవర్ కిందకి దిగాడు మోహన్. దీంతో అధికారుల, పొలీసులు, టవర్ ఏరియా వాసులు, ఊపిరి పీల్చుకున్నారు. టవర్ ఎక్కిన మోహన్ను చూసేందుకు భారీగా తరలి వహ్హరు మంత్రాలయం రామచంద్రనగర్ కాలనీ వాసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వైరల్ వీడియోలు
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

