Godavari: గోదావరి ఉగ్రరూపం…భద్రాచలం ‘హై అలర్ట్’.. లైవ్ వీడియో
క తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. నీటిమట్టం 17.30 అడుగులకు చేరింది. దీంతో 18 లక్షల 46వేల 678క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పి. గన్నవరంలో పాత గోదావరి బ్రిడ్జి దగ్గరకు చేరింది వరదనీరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు..ఇప్పుడు మనం ఏం చేయాలి ??
Published on: Jul 15, 2022 09:37 AM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

