త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో మంటలు..
చెన్నై-ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ఓ కోచ్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బయటకు దిగి భయంతో పరుగులు తీశారు. జూన్ 22 సాయంత్రం బేసిన్ బ్రిడ్జి దగ్గరలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నై-ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ఓ కోచ్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బయటకు దిగి భయంతో పరుగులు తీశారు. జూన్ 22 సాయంత్రం బేసిన్ బ్రిడ్జి దగ్గరలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక రైలుకు దూరంగా ప్రయాణికులు పరుగులు తీయడం దృశ్యాల్లో కనిపిస్తోంది. ఈ ప్రమాదం లో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.. ఇంకా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pink Whatsapp: పింక్ వాట్సాప్తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..
Weather Report: 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్

