త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో మంటలు..
చెన్నై-ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ఓ కోచ్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బయటకు దిగి భయంతో పరుగులు తీశారు. జూన్ 22 సాయంత్రం బేసిన్ బ్రిడ్జి దగ్గరలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నై-ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ఓ కోచ్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బయటకు దిగి భయంతో పరుగులు తీశారు. జూన్ 22 సాయంత్రం బేసిన్ బ్రిడ్జి దగ్గరలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక రైలుకు దూరంగా ప్రయాణికులు పరుగులు తీయడం దృశ్యాల్లో కనిపిస్తోంది. ఈ ప్రమాదం లో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.. ఇంకా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pink Whatsapp: పింక్ వాట్సాప్తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..
Weather Report: 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

