AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైకోర్టుకు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు

హైకోర్టుకు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 6:30 PM

Share

సంక్రాంతి చిత్రాలైన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు నిర్మాతలు టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ, డివిజన్ బెంచ్‌ను అప్పీల్ చేశారు. హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.

సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న భారీ చిత్రాలు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారుల నిర్మాతలు టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఈ విషయమై కోరిన నిర్మాతలు, గతంలో సింగిల్ బెంచ్ జడ్జి టికెట్ ధరల పెంపును, అదనపు షోలను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వాటిని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని అప్పీల్‌లో కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓవైపు చలి.. మరోవైపు పొగమంచుతో ప్రజల ఇక్కట్లు

Gold Price: బంగారం ఇక కొనలేమా.. 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే

ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!

ATMలలో రూ. 500 ఆపేస్తున్నారా ?? మార్చి 2026 డెడ్‌లైన్‌పై కేంద్రం క్లారిటీ

ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్‌ పోస్ట్‌