TOP 9 ET News: అదిరిపోయిన మహేష్‌ మాస్ అవతార్ | హాలీవుడ్ సినిమాలో లక్కీ ఛాన్స్‌

మనమంతా ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ 50 ఏళ్ళ కిందే అసలైన పాన్ వరల్డ్ సినిమా చూపించారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రంగా వచ్చిన మోసగాళ్లకు మోసగాడు అప్పట్లో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జయంతి కానుకగా రీ రీలీజ్..

TOP 9 ET News: అదిరిపోయిన మహేష్‌ మాస్ అవతార్ | హాలీవుడ్ సినిమాలో లక్కీ ఛాన్స్‌

|

Updated on: May 31, 2023 | 8:11 PM

మనమంతా ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ 50 ఏళ్ళ కిందే అసలైన పాన్ వరల్డ్ సినిమా చూపించారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రంగా వచ్చిన మోసగాళ్లకు మోసగాడు అప్పట్లో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జయంతి కానుకగా రీ రీలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్ . ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా కృష్ణ ఫ్యాన్స్‌తో పాటు.. మహేస్ బాబు ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో హంగామా వాతావరణం నెలకొంది. పుష్ప-2 ఆర్టిస్టులకు ప్రమాదం జరిగింది. మారేడు మిల్లీలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ను ముగించుకున్న దాదాపు 20 ఆర్టిస్టులు.. ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఇక ఈ ఘటనలో.. దాదాపు 7 మూవీ ఆర్టిస్టులు గాయాలపాలయ్యారని తెలుస్తోంది.

Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు