Tillu Square : ఎన్టీఆర్ నోట పవన్ డైలాగ్.. పోలా.. అదిరిపోలా..!
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 29ఆ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉంచినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాడు యంగ్ హీరో సిద్దూజొన్నలగడ్డ. టిల్లుని మించి నవ్వులు పూయించాడు సిద్దు. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 29ఆ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉంచినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు.
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం
