ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబోలో రామ్ చరణ్ ‘రవణం’
వారసుడు సినిమాతో రీసెంట్గా ఇండస్ట్రీలో రీ సౌండ్ చేసిన దిల్ రాజు.. అంతకు ముందు ఇంటర్వ్వూల్లో చెప్పినట్టే.. వరుసగా సినిమాలు మొదలెట్టనున్నారు.
వారసుడు సినిమాతో రీసెంట్గా ఇండస్ట్రీలో రీ సౌండ్ చేసిన దిల్ రాజు.. అంతకు ముందు ఇంటర్వ్వూల్లో చెప్పినట్టే.. వరుసగా సినిమాలు మొదలెట్టనున్నారు. అందులో టాలీవుడ్ ఫిల్మ్స్తో పాటు.. ఓ భారీ పాన్ ఇండియన్ సినిమాను కూడా మొదలెట్టనున్నట్టు.. హింట్ ఇచ్చారు. అంతే కాదు.. డైరెక్టర్ల పేర్లు.. సినిమా పేర్లను కూడా.. తన నోటితోనే.. అన్ అఫీషియల్ గా రివీల్ చేశారు మన దిల్ రాజు. ఎస్ ! రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్ రాజు.. హిట్ సినిమాలతో.. హిట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను డైరెక్షన్లో.. విశ్వాంభర సినిమా చేస్తున్నట్టు చెప్పారు. దాంతో పాటే.. మోహన్ కృష్ణ ఇంద్ర గంటి డైరెక్షన్లో జతాయు సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు.. పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో.. ‘రవణం’ పేరుతో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏందీ నీ గోల !! ట్రాక్ తప్పుతున్న హైపర్ ఆది !!
Waltair Veerayya: ఏపీ గడ్డపై RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

