ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబోలో రామ్ చరణ్ ‘రవణం’
వారసుడు సినిమాతో రీసెంట్గా ఇండస్ట్రీలో రీ సౌండ్ చేసిన దిల్ రాజు.. అంతకు ముందు ఇంటర్వ్వూల్లో చెప్పినట్టే.. వరుసగా సినిమాలు మొదలెట్టనున్నారు.
వారసుడు సినిమాతో రీసెంట్గా ఇండస్ట్రీలో రీ సౌండ్ చేసిన దిల్ రాజు.. అంతకు ముందు ఇంటర్వ్వూల్లో చెప్పినట్టే.. వరుసగా సినిమాలు మొదలెట్టనున్నారు. అందులో టాలీవుడ్ ఫిల్మ్స్తో పాటు.. ఓ భారీ పాన్ ఇండియన్ సినిమాను కూడా మొదలెట్టనున్నట్టు.. హింట్ ఇచ్చారు. అంతే కాదు.. డైరెక్టర్ల పేర్లు.. సినిమా పేర్లను కూడా.. తన నోటితోనే.. అన్ అఫీషియల్ గా రివీల్ చేశారు మన దిల్ రాజు. ఎస్ ! రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్ రాజు.. హిట్ సినిమాలతో.. హిట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను డైరెక్షన్లో.. విశ్వాంభర సినిమా చేస్తున్నట్టు చెప్పారు. దాంతో పాటే.. మోహన్ కృష్ణ ఇంద్ర గంటి డైరెక్షన్లో జతాయు సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు.. పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో.. ‘రవణం’ పేరుతో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏందీ నీ గోల !! ట్రాక్ తప్పుతున్న హైపర్ ఆది !!
Waltair Veerayya: ఏపీ గడ్డపై RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

