బాహుబలి త్రీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన మేకర్స్
బాహుబలి రీ-రిలీజ్ సందర్భంగా బాహుబలి 3పై చర్చ మళ్లీ మొదలైంది. అభిమానుల డిమాండ్ నేపథ్యంలో, మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. బాహుబలి త్రీక్వెల్ మెయిన్స్ట్రీమ్ సినిమాగా కాకుండా, యానిమేటెడ్ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్కు రాజమౌళి పర్యవేక్షణ, విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. బాహుబలి సినిమా రీ-రిలీజ్ అయిన నేపథ్యంలో, బాహుబలి త్రీక్వెల్ గురించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
బాహుబలి సినిమా రీ-రిలీజ్ అయిన నేపథ్యంలో, బాహుబలి త్రీక్వెల్ గురించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. బాహుబలి 2 విడుదల తర్వాత నుంచే మూడో భాగాన్ని డిమాండ్ చేస్తూ అభిమానులు ఉన్నారు. మొదట్లో దీనిపై రాజమౌళి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా, భవిష్యత్తులో ఆలోచిస్తానని చెప్పారు. తాజాగా, బాహుబలి 3కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారతీయ సినిమా రికార్డులను తిరగరాసినందున, ఈ సిరీస్లో మూడో భాగాన్ని కూడా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, బాహుబలి: ది ఎపిక్ రీ-రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ నుంచి ఓ కీలక అప్డేట్ బయటపడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prashanth Varma: ప్రశాంత్ వర్మ Vs నిర్మాతలు.. నిజమేనా ??
నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే
రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నవంబర్ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

