కల్తీ మద్యం కలకలం.. 27కు చేరిన మృతుల సంఖ్య.. ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు
బిహార్ సివాన్ జిల్లాలోని మఘార్, ఔరియా గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 22 మంది, సరణ్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ లో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా బాధితుల్లో చాలామంది
బిహార్లో కల్తీ మద్యం రక్కసి మరోసారి కోరలు చాచింది.. బిహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన వారి సంఖ్య 27కు చేరింది. బిహార్ సివాన్ జిల్లాలోని మఘార్, ఔరియా గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 22 మంది, సరణ్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ లో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా బాధితుల్లో చాలామంది కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల వద్ద మృతుల బంధువుల రోధనలు మిన్నంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

