బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం.. ఇక వానలే వానలు వీడియో
బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం ఉంది. దీనికి మోతా అని నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 29న తుఫాన్ తీరం దాటనుంది.
బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాలకు ముప్పు ఎక్కువని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడనం ఒడిశాలోని గోపాల్పూర్కు 1040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయం తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ నెల 29న తుఫాన్ తీరం దాటనుంది. ఒకవేళ బలపడితే ఈ తుఫాన్కు మోతా అని నామకరణం చేస్తారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. విశాఖపట్నం, తిరుపతి వరకు ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
ఒకే ఒక్కడు.. అణుబాంబు మీద పడ్డా ప్రాణాలతో ..
డబ్బాలో ఇరుక్కున్న శునకం తల.. ఏం చేసిందో తెలుసా!
పక్షులను గమనించే వారిలో.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు!
దుకాణం నడిపే ఆడవాళ్లు జాగ్రత్త..!
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్లో నటి హేమకు ‘నెగెటివ్

