శబరిమల ప్రసాదం ‘అరవణ’లో కల్తీ
తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. మరో ప్రముఖ ఆలయం ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కొత్త పంచాయతీ తాజాగా తెరమీదకు వచ్చింది. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం తర్వాత అంతే గుర్తింపు పొందిన శబరిమల ఆలయం ప్రసాదంలో కూడా కల్తీ జరిగినట్టుగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. మరో ప్రముఖ ఆలయం ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కొత్త పంచాయతీ తాజాగా తెరమీదకు వచ్చింది. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం తర్వాత అంతే గుర్తింపు పొందిన శబరిమల ఆలయం ప్రసాదంలో కూడా కల్తీ జరిగినట్టుగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమలలో ప్రసాదంగా ఇస్తున్న అరవణలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిసినట్లు నిర్ధారించడంతో ఈ అరవణను వాడకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం 6.65 లక్షల కంటైనర్లలో ఉన్న ఈ అరవణ ప్రసాదాన్ని ఎరువుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీని విలువ దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయిలు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో గత ఏడాదిగా ఈ ప్రసాదం నిల్వలో ఉంది. ఈ ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో అనుమతించిన మోతాదును మించి క్రిమిసంహారకాలు కలిసినట్లు తేల్చారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: కళ్యామ్ రామ్ కొడుకు, కూతురును చూశారా ?? ఎంత పెద్దవాళ్లయ్యారో.. TOP 9 ET News: మనకు చేతకాక రాజమౌళి మీద తోసేశాం అంతే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

