అలర్ట్.. పిడుగులు పడొచ్చు !! మూడు రోజులు జాగ్రత్త..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. సడన్గా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, తూ.గో., ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ విభాగం చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. సడన్గా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, తూ.గో., ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ విభాగం చెబుతోంది. మిలిగిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఒంటరిగా బయటకు వెళ్లొద్దు.. కరెంటు పోల్స్ దగ్గర, టవర్ల దగ్గర, చెట్ల కింద నిలబడొద్దు. సడన్గా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాయ్ఫ్రెండ్తో స్మృతి మంధాన.. నెట్టింట ఫొటోలు వైరల్
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పై దుండగుల దాడి.. గాయాన్ని లెక్క చేయక పోరాటం
ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం !!
పాము విషం – రేవ్ పార్టీ కేసులో యూట్యూబర్ అరెస్ట్..
అంబానీ ఇంట హోలీ వేడుక.. కోడలి డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

