Photo Puzzle: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా జారుమిఠాయా.. మీ ఐ ఫోకస్ ఇట్టే తెలిసిపోతుంది

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కనిపించే వివిధ రకాల పజిల్స్‌‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వాటిలో ఫోటో పజిల్స్ ఎక్కువగా ఉన్నాయి. మీ కోసం ఇప్పుడు క్రేజీ ఫోటో పజిల్...

Photo Puzzle: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా జారుమిఠాయా.. మీ ఐ ఫోకస్ ఇట్టే తెలిసిపోతుంది
Find The Snake Puzzle
Follow us

|

Updated on: Dec 05, 2022 | 12:33 PM

పజిల్ మామ పజిల్. మాయ చేసే పజిల్.. మీ కళ్లను మోసం చేసే పజిల్. మీకు బోలెడంత కిక్కిచ్చే పజిల్. ఫన్ మాత్రమే కాదు.. అందుకు మించి పదును కూడా. అవును ఇలాంటి పజిల్స్ మీ బుర్రను కాస్తంత యాక్టివ్ చేస్తాయి. మీ ఐ ఫోకస్ ఏ లెవల్‌లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయ్. సవాళ్లు స్వీకరించే గుణం ఉన్నవాళ్లు.. ఎలాంటి టఫ్ పని అయినా చేసే ధైర్యం ఉన్నవారు సొసైటీలో చాలా అరుదైగా ఉంటారు. వారు ఎలాంటి సందర్భం ఎదురైనా తెలివితోనో, తెగువతోనే తేల్చుకుంటారు తప్ప.. వెన్ను చూపి పారిపోరు. అలాంటి స్వభావం ఉన్నవాళ్లు ఇలాంటి పజిల్స్ బాగా ఇష్టపడతారు. అదిగో ఆ టైప్ పీపుల్ కోసం ఈ ఖతర్నాక్ పజిల్.

ఇచ్చిన ఫోటోలో ఓ మైదాన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడే ఓ పాము సైతం నక్కి ఉంది. మీరు అది ఎక్కడుందో పసిగట్టాలి. కొంచెం కష్టమైన టాస్కే. చాలామంది పామును కనిపెట్టలేక చేతులెత్తేస్తున్నారు. బాబోయ్ మా వల్ల కావడం లేదంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. రీజన్ ఏంటంటే.. అక్కడ ఉన్న పచ్చిక రంగులో ఆ పాము ఇమిడిపోయింది. అందుకే దాన్ని గుర్తించడం కష్టతరంగా మారింది. చిన్న క్లూ ఏంటంటే మీరు ఫోటో కుడివైపు కాస్త ఫోకస్ పెట్టి చూడండి.

ఏంటి కనిపెట్టేశారా..? అదే జరిగితే మీ ఐ పవర్ అద్భుతం అంతే. దాన్ని కనుగొనలేకపోయారా..? పర్లేదు ప్రయత్నాలు కొన్నిసార్లు విజయాల కంటే గొప్పవి. ఇక ఆన్సర్ ఉన్న ఫోటోని దిగువన ఇస్తున్నాం చూడండి. ఇక ఇలాంటి పజిల్స్ మరిన్ని కావాలంటే టీవీ9 వెబ్‌సైట్ ట్రెండింగ్ పేజీపై ఓ లుక్కేయండి.

Puzzle

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు