ప్రధానితో భేటీ అయిన గవర్నర్ తమిళిసై

| Edited By:

Oct 15, 2019 | 8:47 PM

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆమె… గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో కూడా భేటీ కానున్నారు.

ప్రధానితో భేటీ అయిన గవర్నర్ తమిళిసై
Follow us on

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆమె… గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో కూడా భేటీ కానున్నారు.