బంగారాన్ని పేస్ట్‌లా చేసి.. దుస్తుల్లో దాచి..

| Edited By:

Apr 15, 2019 | 10:44 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 1.16కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఖతార్‌లోని డోహ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.36.99లక్షలు ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా బంగారాన్ని పేస్ట్‌లా చేసిన ఆ వ్యక్తి దాన్ని దుస్తులలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నాడు.

బంగారాన్ని పేస్ట్‌లా చేసి.. దుస్తుల్లో దాచి..
Follow us on

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 1.16కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఖతార్‌లోని డోహ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.36.99లక్షలు ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా బంగారాన్ని పేస్ట్‌లా చేసిన ఆ వ్యక్తి దాన్ని దుస్తులలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నాడు.