గుడ్ న్యూస్.. కరోనాను జయించిన బుడతడు.. దేశంలో అత్యంత పిన్న వయస్కుడు..

కరోనాతో పోరులో దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన బుడతడు విజయం సాధించాడు. అమ్మ పొత్తిళ్లలో సేద తీరాల్సిన 20 రోజుల పసికందుకు కరోనా వచ్చింది. అయినా ఆ మహామ్మరితో యుద్ధం చేసి జయించాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడి నుంచి వాళ్ల 20 రోజుల చిన్నారికి వైరస్ వచ్చింది. పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో ఏప్రిల్ 10న ఆ చిన్నారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వార్డులో […]

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన బుడతడు.. దేశంలో అత్యంత పిన్న వయస్కుడు..
Follow us

|

Updated on: Apr 30, 2020 | 2:06 PM

కరోనాతో పోరులో దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన బుడతడు విజయం సాధించాడు. అమ్మ పొత్తిళ్లలో సేద తీరాల్సిన 20 రోజుల పసికందుకు కరోనా వచ్చింది. అయినా ఆ మహామ్మరితో యుద్ధం చేసి జయించాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడి నుంచి వాళ్ల 20 రోజుల చిన్నారికి వైరస్ వచ్చింది. పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో ఏప్రిల్ 10న ఆ చిన్నారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందించారు.

ఇక 25 రోజుల తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడుగా ఆ బుడతడు తల్లి ఒడిలోకి చేరాడు. కాగా, ఈ విషయం గురించి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. చిన్నారికి నయం కావడం చాలా సంతోషంగా ఉందని.. ఇంత తక్కువ వయసులో కరోనా బారిన పడి కోలుకోవడం దేశంలో ఇదే ప్రధమం అని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 13 మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. వీరంతా గాంధీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి ఇది నిజంగా మంచి పరిణామమని.. త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

Read This: ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు