క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సింధు!

|

Jul 25, 2019 | 7:56 PM

టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి.సింధు క్వార్టర్స్‌‌కు చేరింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో జపాన్ క్రీడాకారిణి అయా వోహ్రిని 11-21, 21-10, 21-13తో సింధు ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. తొలి గేమ్‌లో తడబడినా తర్వాత గేమ్‌ల్లో విజృంభించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ షట్లర్ సాయి ప్రణీత్ క్వార్టర్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.

క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సింధు!
Follow us on

టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి.సింధు క్వార్టర్స్‌‌కు చేరింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో జపాన్ క్రీడాకారిణి అయా వోహ్రిని 11-21, 21-10, 21-13తో సింధు ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. తొలి గేమ్‌లో తడబడినా తర్వాత గేమ్‌ల్లో విజృంభించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ షట్లర్ సాయి ప్రణీత్ క్వార్టర్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.