AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. టోర్నీకి తరలివచ్చిన 190 దేశాల చెస్ క్రీడాకారులు

తమిళనాడు చెన్నైలో జరుగుతున్న ఈ క్రీడోత్సవానికి 180 దేశాల నుంచి 1700 మంది చెస్‌ క్రీడాకారులు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభించారు.

Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. టోర్నీకి తరలివచ్చిన 190 దేశాల చెస్ క్రీడాకారులు
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Jul 28, 2022 | 8:09 PM

Share

భారత్‌ వేదికగా అతిపెద్ద 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభమైంది. తమిళనాడు చెన్నైలో జరుగుతున్న ఈ క్రీడోత్సవానికి 190 దేశాల నుంచి 1700 మంది చెస్‌ క్రీడాకారులు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​, సూపర్​స్టార్ రజనీకాంత్ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్టేడియంలో ఎక్కడ చూసినా బ్లాక్ అండ్ వైట్ చెస్ గడులు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. భారీ చెస్ పావులను గడుల్లో నిలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభ వేడుకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడికి వచ్చినవారిని ఆకట్టుకున్నాయి.  చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సత్కరించారు.

ఉక్రెయిన్ ​పై రష్యా యుద్ధం ప్రకటించడంతో.. రష్యాలో జరగాల్సిన చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం భారత్‌కు మారింది. అతి తక్కువ సమయంలో భారీ ఏర్పాట్లు చేసింది. 190 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు ఈ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం..

Follow Us
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే