IND vs ENG: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
India vs England Test Series: ఐపీఎల్ 2025 లీగ్ ముగిసిన తర్వాత, టీం ఇండియా ఇంగ్లాండ్ (IND vs ENG)లో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, ఐపీఎల్లో సందడి చేస్తున్న నలుగురు ఓపెనర్లు ఈ పర్యటనలో టీమ్ ఇండియాతో చేరవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
