AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఢిల్లీ టీంతో జతకట్టిన రిషబ్ పంత్.. ఆటగాళ్లతో కలిసి మైదానంలో రచ్చ.. వైరల్ ఫొటోస్..

ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు పట్టిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరంలో రిషబ్ పంత్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Venkata Chari
|

Updated on: Apr 14, 2023 | 8:27 PM

Share
ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు పట్టిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరంలో రిషబ్ పంత్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు పట్టిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరంలో రిషబ్ పంత్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 6
శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ జట్లు తలపడనున్నాయి. అదే సమయంలో, ఈ మ్యాచ్‌కు ముందు, రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరంలో కనిపించాడు.

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ జట్లు తలపడనున్నాయి. అదే సమయంలో, ఈ మ్యాచ్‌కు ముందు, రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరంలో కనిపించాడు.

2 / 6
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బెంగళూరులో ఉంది. అదే సమయంలో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరానికి చేరుకున్నాడు.

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బెంగళూరులో ఉంది. అదే సమయంలో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరానికి చేరుకున్నాడు.

3 / 6
అయితే ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లతో కలిసి కనిపిస్తున్నాడు.

అయితే ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లతో కలిసి కనిపిస్తున్నాడు.

4 / 6
ఈ సమయంలో, రిషబ్ పంత్ తోటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్‌తో చాట్ చేస్తూ కనిపించాడు.

ఈ సమయంలో, రిషబ్ పంత్ తోటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్‌తో చాట్ చేస్తూ కనిపించాడు.

5 / 6
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ స్టేడియంలో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్‌తో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా, రాజీవ్ శుక్లా కూడా కనిపించారు.

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ స్టేడియంలో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్‌తో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా, రాజీవ్ శుక్లా కూడా కనిపించారు.

6 / 6