Samatha Kumbh 2025 : ఆధ్యాత్మిక వేడుకలో 108 దివ్యదేశాల తృతీయ వార్షికోత్సవాలు

Samatha Kumbh 2025 : సమతా కుంభ్ 2025 తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.. ఏటా మాఘమాసంలో శ్రీ రామానుజాచార్యుల జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నాడు మొదలయ్యే ఈ ఉత్సవాలు.. 11 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈసారి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సమతా కుంభ్ ఆధ్యాత్మిక వేడుకలకు అంకురార్పణ చేశారు. కాగా, ఈ కార్యక్రమం ఇవాళ్టికి నాలుగో రోజుకు చేరింది.

Samatha Kumbh 2025 : ఆధ్యాత్మిక వేడుకలో 108 దివ్యదేశాల తృతీయ వార్షికోత్సవాలు
Samatha Kumbh

Updated on: Feb 13, 2025 | 11:38 AM

సమతా కుంభ్‌ 2025.. 108 దివ్యదేశాల తృతీయ వార్షికోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి..

నాలుగో రోజు గురువారం 13-02-2025 ముఖ్య కార్యక్రమాలు

ఉదయం 10 నుంచి 18 దివ్యదేశ మూర్తులకు *తిరుమంజన సేవ

ఇవి కూడా చదవండి

ఉదయం 10.30 గంటలకు ఆచార్య వరివస్య

సాయంత్రం 6 గంటలకు సాకేత రామచంద్రప్రభుకు గజవాహన సేవ

18 మూత్తులకు గరుడ వాహన సేవలు

నిత్య కార్యక్రమాలు: 

ఉదయం : 5:45 గంటలకు – సుప్రభాతం.

6:00 – 6:30 – అష్టక్షరీ మంత్రం జపం.

6:30am -7am – ఆరాధన, సేవా కాలం. హోమములు అరంభం

7:30am – 9am-శాత్తుముజై, తీర్ధ ప్రసాద గోష్టి.

9am -10am – నిత్య పూర్ణహుతి & బలిహరణ.

10:00am -11:00am – 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ.

11:30am -1pm -విశేష ఉత్సవములు.

1:30pm – 4:30pm సాంస్కృతిక కార్యక్రమాలు.

సాయంత్రం : 5pm – 5:45om విష్ణు సహస్ర నామ స్త్రోత సామూహిక పారాయణం.

6pm -7:30pm – సాకేత రామచంద్ర స్వామి & 18 దివ్య దేశ మూర్తులు – 18 గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం

7:30pm – 9pm- నిత్య పూర్ణాహుతి.

మంగళ శాసనం, తీర్ధ ప్రసాద గోష్టి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..