ఉదయం 9 గంటల వరకూ నమోదైన పోలింగ్ ఎంతంటే..?

లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలు..: అస్సాం – 12.36 శాతం, బీహార్ – 12.60 శాతం, గోవా – 2.29 శాతం, గుజరాత్ – […]

ఉదయం 9 గంటల వరకూ నమోదైన పోలింగ్ ఎంతంటే..?

Edited By:

Updated on: Apr 23, 2019 | 10:07 AM

లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.

ఉదయం 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలు..: అస్సాం – 12.36 శాతం, బీహార్ – 12.60 శాతం, గోవా – 2.29 శాతం, గుజరాత్ – 1.35శాతం, జమ్ము కశ్మీర్ – 0.00 శాతం, కర్నాటక – 1.75 శాతం, కేరళ – 2.48 శాతం, మహారాష్ట్ర – 0.99 శాతం, ఒడిశా – 1.32శాతం, త్రిపుర – 1.56 శాతం, ఉత్తరప్రదేశ్ – 6.84 శాతం, పశ్చిమ బెంగాల్ – 10.97 శాతం, ఛత్తీస్‌గఢ్ – 2.24 శాతం, దాద్రా నగర్ హవేలి – 0.00 శాతం, డయ్యు డామన్ – 5.83శాతం పోలింగ్ నమోదైంది.