మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 10:59 PM

Former MLC Jagadeeswar Reddy: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా జగదీశ్వర్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. మరోవైపు ఆయన మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

Read More:

త్వరలో లాంచ్ కానున్న కియా మోటార్స్ సోనెట్.. రికార్డ్‌ బుకింగ్‌లు

ఈ నెల 18న కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం