AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి కన్నుమూత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 04, 2020 | 10:59 PM

Share

Former MLC Jagadeeswar Reddy: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా జగదీశ్వర్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. మరోవైపు ఆయన మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

Read More:

త్వరలో లాంచ్ కానున్న కియా మోటార్స్ సోనెట్.. రికార్డ్‌ బుకింగ్‌లు

ఈ నెల 18న కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం