Telugu News Politics Cm p vijayan queues up to casts his vote at polling booth in kannur district
క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్న కేరళ సీఎం
కేరళ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లా పెనరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు.
Follow us on
కేరళ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లా పెనరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు.