
జూలై 21న కామికా ఏకాదశి జరుపుకుంటారు. అయితే ఈరోజున లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

వృశ్చిక రాశి : ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. కెరీర్ లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంటా బయట సంతోషక వాతావరణం ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి :వృషభ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వలన ఆర్థికంగా బాగుంటుంది. చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు. బంగారం, వెండి లేదా రియలెస్టేట్ రంగంలో పని చేసే వారు అత్యధిక ఆర్థిక లాభాలు పొందుతారు.

కుంభ రాశి : ఈ రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. దీని వలన వీరికి సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది.ఆనందంగా గడుపుతారు.