భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో ముగిసే రైలు ప్రయాణం.. కేవలం 7 నిమిషాల్లో గమ్యస్థానం!
భారతీయ రైల్వేలో వేల కిలోమీటర్లు ప్రయాణించే సుదీర్ఘ రైళ్లతో పాటు అతి తక్కువ దూరం ప్రయాణించే ప్రత్యేక మార్గం కూడా ఉంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ జంక్షన్ నుంచి అజ్ని రైల్వే స్టేషన్ మధ్య దూరం కేవలం 3 కిలోమీటర్లు. ఈ ప్రయాణం సాధారణంగా 7 నుంచి 9 నిమిషాల్లో పూర్తవుతుంది. స్థానిక ప్రయాణికులకు ఈ మార్గం వేగవంతమైన, చవకైన రవాణా మార్గంగా ఉపయోగపడుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
